

Press Clippings

ఈరోజు కూడేరు నందు ఉన్న రాజస్థాన్ ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చి జిలేబి వ్యాపారం జ్యూస్ వ్యాపారం రాజస్థాన్ టీ స్టాల్ పెట్టుకున్న వారికి మొత్తం 14 మందికి kovid 19 ఉండడంవల్ల షాపులు బంద్ చేయడం జరిగింది కావున వారికి ఉపాధి లేక తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి AF ఎకాలజీ సెంటర్ అనంతపురం సమస్త వారు వీరికి కనీస అవసరాలు బియ్యం గోధుమపిండి చక్కెర పసుపు సోప్ ను అందించడం జరిగింది ఇందుకు వీరు AF ecology డైరెక్టర్ అయినా వై.వి మల్లారెడ్డి సార్ గారికి ధన్యవాదములు తెలియజేయడం జరిగింది అలాగే సుజాత మేడం గారు లక్ష్మణ మూర్తి (APDMP ) nanjireddy ఎం ఎస్ ఎం ఎస్ లీడర్ పెద్దక్క వీరికి కరోనా రాకుండా మాస్కులు అందించి తగు జాగ్రత్తలు తెలియజేయడం జరిగింది.